కనీవినీ ఎరుగని స్థాయికి క్రూడాయిల్ ధ‌ర‌లు పతనం
ప్రపంచ చరిత్రలో ముడిచమురు ధర  పాతాళానికి పడిపోయింది. కరోనా వైరస్ దెబ్బకి ధ‌ర‌లు భారీగా పతనమయ్యాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో మైనస్‌లలోకి వెళ్లిపోయాయి. డబ్ల్యూ‌టీఐ క్రూడ్ ధర ఏకంగా మైనస్ 38 శాతం కుప్పకూలింది. ఇలా జరగడం చరిత్రలో ఇదే మొద‌టిసారి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిస్థితి నెలకొంది. ఉత్తర అమ…
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం: హరీశ్‌రావు
జిల్లా అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు సీఎం నిధులు మంజూరు చేశారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. ఏ ఊరికి ఆ ఊరిలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. మెదక్‌ జిల్లాలో 125 మందిని క్వారంటైన్‌లో ఉ…
లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
కరోనా ఎఫెక్ట్‌తో వరుస నష్టాలతో మునిగిపోయిన స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు కొద్దిగా లాభాలతో ముగిశాయి. సామాన్యులకు ఊరట కల్పిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న నిర్ణయంతో, కేంద్ర ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ఉద్దీపన పథకం అండతో లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 131.18 పాయింట్లు లాభపడి 29,815.59 వద్ద…
ప్రతి ఇంటి ఆవరణలో పచ్చదనం పెంపొందించాలి: మంత్రి జగదీష్‌ రెడ్డి
నియోజకవర్గంలోని ప్రతి ఇంటి ఆవరణ పచ్చదనంతో కళకళలాడాలని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ మంత్రి పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటలోని 33వ వార్డులో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లిన మంత్రి.. ప్రతి ఒక్కరితో మమేకమవుతూ.. ముందుకుసాగారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
ర‌జ‌నీ వ‌ర్సెస్ బియ‌ర్.. ప్రీమియ‌ర్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది
డిస్క‌వ‌రీ ఛానెల్‌లో ప్ర‌సార‌మ‌య్యే అడ్వెంచ‌ర‌స్ షో..  మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్ ప్రేక్ష‌కుల‌కి ఎంత‌టి థ్రిల్ క‌లిగిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. షో హోస్ట్ ఎడ్వ‌ర్డ్ మైఖేల్ గ్రిల్స్ అలియాస్ బియ‌ర్ గ్రిల్స్ సెల‌బ్రిటీస్‌తో చేయించే సాహ‌సాలు రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తాయి. తాజాగా  క‌ర్నాట‌…
మల్లన్న సాగర్‌ కేసు: హైకోర్టు సంచలన తీర్పు
మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు  కోర్టు ధిక్కరణ కేసులో  తెలంగాణ హైకోర్టు  సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు బుధవారం ప్రభుత్వంలో ఉన్న అధికారలకు జైలు శిక్ష, జరిమానా విధించింది. 2018లో మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ విషయంలో రైతుల అభ్యంతరాలు వినకుండా అధికారులు డిక్లరేషన్, అవార్డును ఇచ్చార…